జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ ప్రధాన రహదారిపై గల మున్సిపల్ కార్యాలయం ముందు సకాలంలో పెన్షన్ అందట్లేదని రోడ్డు దిగ్బంధం చేసి ధర్నాకు దిగిన పెంక్షన్ దారులు.
సంక్రాంతి పండుగ కావడంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు సకాలంలో పెంక్షన్ అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పెంక్షన్ దారులకు మద్దతు పలుకుతూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.