ఏపీ స్కిల్ డెవలప్మెంట్పై సీఎం జగన్ ఆరోపణలకు టీడీపీ నేత పయ్యావుల కౌంటర్ ఇచ్చారు.సీఎం జగన్ ఆరోపణలు పచ్చి అబద్ధమని తెలిపారు.
మసి చేసి మారేడు కాయ చేయడంలో జగన్ దిట్టని పయ్యావుల ఆరోపించారు.ఎవరి ఖాతాల్లోకి నిధులు వెళ్లాయో తేల్చాలని పేర్కొన్నారు.
లక్షల మందికి ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చూపించాలని డిమాండ్ చేశారు.