తెలంగాణ మహిళా బీజేపీ నేత శ్వేతా రెడ్డి.ఇటీవల హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి పవన్ పై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.
ఈ క్రమంలో పవన్ అభిమానులు వ్యవహరిస్తున్న తీరును చంపేస్తా నరికేస్తా మని చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు.పవన్ అభిమానుల ఇంటిలో ఎవరికైనా ఆడవాళ్ల విషయంలో ఇదే రీతిలో.
జరిగితే ప్రశ్నిస్తారా లేదా అదే పని పోసాని కృష్ణమురళి చేశారు అని పేర్కొన్నారు.పోసాని కృష్ణమురళి ఇంటిలో ఉన్న ఆడవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే ఆయన ప్రశ్నించారని ఆయన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నట్లు తెలిపారు.
పంజాబ్ అమ్మాయి పూనమ్ ని.పవన్ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కడుపు చేసి మోసం చేశాడు అని ప్రతి తెలుగు వాడికి తెలుసు అని పేర్కొన్నారు.బీజేపీకి జనసేన మిత్రపక్షం అయినా గాని ఒక మహిళకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ అధ్యక్షుడు తో పాటు పార్టీ వ్యవస్థాపకుడు కావడంతో ప్రతి ఒక్కరు ఇలాన్నే ప్రశ్నిస్తారు అని బీజేపీ మహిళా నేత శ్వేతా రెడ్డి తెలిపారు.
ఈ క్రమంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ ని అదుపులో పెట్టుకోవాలని సూచించారు.పోసాని చేసిన వ్యాఖ్యలలో తప్పులేదని ఆయనపై.పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోవడాని ఖండించారు.