శ్రీమంతుడు చిత్రం తో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ లోకి దూసుకవచ్చిన మైత్రి మూవీస్, ప్రస్తుతం ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇలా మూడో చిత్రాన్ని పవన్ – త్రివిక్రమ్ లతో చేయబోతున్నారని ఆ మద్య వార్తలు వినిపించాయి.
అంతే కాదు ఇద్దరికీ అడ్వాన్స్ కూడా ఇచ్చారట.కానీ ఇప్పుడు తాజా సమాచారం చూస్తే ఆ బ్యానర్ కు ఇద్దరు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది వారు ఇచ్చిన అడ్వాన్స్ తీరిగి ఇచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్ లో దాసరి నిర్మాణం లో కానీ చరణ్ బ్యానర్ లో కానీ చేసే అవకాశం ఉంది.ఎన్నో ఆశలు పెట్టుకున్న మైత్రి బ్యానర్ వారు వీరు ఇచ్చిన షాక్ తో దిమ్మతిరిగిపోయింది.
ప్రస్తుతం మరో స్టార్ కోసం ఎదురుచూస్తున్నారు.