పవన్ కళ్యాణ్ పార్టీ వారు ఎందుకు నిరాహార దీక్షలు చేశారు ప్రజల నుంచి డిమాండ్ వచ్చినపుడు పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది మీ డిమాండ్, ప్రజల డిమాండ్ నీ ప్రభుత్వం అంగీకరించింది కదా ఇదంతా మేమే మా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను దగ్దం చేసుకున్నామా ఎక్కడా పవన్ ఇవాళ ఇది దురదృష్టకరం, కందిస్తున్నం అన్న మాట అనలేదు శ్రీలంక అవుతుంది అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నారు ఇప్పుడు శ్రీలంక లా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు
చివరికి మంటలను ఆర్పడానికి ఫైర్ ఇంజన్ రాకుండా అడ్డం వేశాడు మంత్రి ఇంటిని తగలబెట్టి శ్రీలంక లా మారింది అని చూపించాలి అనుకుంటున్నారు 30 రోజులు ఎందుకు అంటాడు…అది ప్రొసీజర్ తుని సంఘటన ను దీనికి ముడి పెడుతున్నారు ఆరోజు కడప వాళ్ళు అన్నారు.చంద్రబాబు మాటలే ఈయన నోటి నుంచి వస్తున్నాయి మా విశ్వరూప్ ఇల్లు, మా సతీష్ ఇల్లు మేము తగలేసుకున్నామా.
డైవర్షన్ అనడానికి పవన్ కళ్యాణ్ కి అసలు అవగాహన ఉందా అసలు జరిగిన దాడులను కండించకుండా ఏదేదో ఎందుకు మాట్లాడతాడు కోనసీమలో జరిగిన సంఘటనలో కచ్చితంగా కటినంగా వ్యవహరించాల ఉక్కుపాదంతో అణచివేయాలి… అలా పవన్ ఎందుకు డిమాండ్ చేయడు.?