ఆ సహాయంపై 'ట్విట్టిన' పవన్ !

ఏపీ ప్రభుత్వం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు.శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాను ను ప్రభుత్వం రాజకీయంగా వాడుకుందని….

 Pavan Kalyan Tweet On Titli Publicity By Ap Government-TeluguStop.com

వారికి చేసిన సహాయాన్ని కూడా … ప్రభుత్వం ప్రచారానికి వాడుకోవడం తగదని పవన్ విమర్శించారు.ఈమేరకు ఇవాళ ఆయన ఓ ట్వీట్‌ చేశారు.

‘తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసింది గింజంతా.కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్‌ రేంజ్‌లో ఉంది.టీడీపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే.అతి ప్రచారమే కొంప ముంచుతుందనే అబ్రహం లింకన్‌ కోట్‌ గుర్తుకు వస్తుంది’ అని పవన్‌ పోస్ట్‌ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube