ఏపీ ప్రభుత్వం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు.శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాను ను ప్రభుత్వం రాజకీయంగా వాడుకుందని….
వారికి చేసిన సహాయాన్ని కూడా … ప్రభుత్వం ప్రచారానికి వాడుకోవడం తగదని పవన్ విమర్శించారు.ఈమేరకు ఇవాళ ఆయన ఓ ట్వీట్ చేశారు.
‘తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసింది గింజంతా.కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్ రేంజ్లో ఉంది.టీడీపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే.అతి ప్రచారమే కొంప ముంచుతుందనే అబ్రహం లింకన్ కోట్ గుర్తుకు వస్తుంది’ అని పవన్ పోస్ట్ చేశారు.
తాజా వార్తలు