తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పయనం కానున్నారు.నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందుకున్న నాయకులకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే కొందరు నేతలు ఢిల్లీకి చేరుకోగా.నేడు మరికొందరు హస్తినకు పయనమయ్యారు.
అనంతరం మధ్యాహ్నం ఆడిటర్లతో కాంగ్రెస్ నాయకులు సమావేశంకానున్నారు.గీతారెడ్డి, రేణుకా చౌదరి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డితో పాటు అంజన్ కుమార్, అనిల్ కుమార్ లు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.