పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్ ఆత్మహత్య చేసుకున్న టీడీపీ  నేత..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలలో వస్తున్న ఫలితాలు ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేల్చుతున్నాయి.చాలా జిల్లాలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మొదటి, రెండు దశ పంచాయతీ ఎన్నికలలో చాలావరకు వైసిపి పార్టీ మద్దతుదారులు గెలిచినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

 Eediga Nagendrappa Tdp Candidate In Ap Panchayat Elections Lost And Suicide, Who-TeluguStop.com

ఇలాంటి తరుణంలో రాయలసీమలో టీడీపీ  పార్టీకి కంచుకోటగా ఉండే అనంతపురంలో పంచాయతీ ఎన్నికలలో ఓటమిని తట్టుకోలేక టీడీపీ పార్టీకి చెందిన నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం అందరికీ విస్మయానికి గురి చేసింది.

పూర్తి విషయంలోకి వెళితే అనంతపురం జిల్లాలోని శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించాడు.

దీంతో ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ అభ్యర్థి ఈడిగ నాగేంద్రప్ప ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ పరిణామంతో ఆ గ్రామంలో ఉన్న టీడీపీ కేడర్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. 

Telugu Ananthapur, Ananthapuram, Cherlopalli, Panchayathi, Tdp Candi, Ysrcp-Telu.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube