భారత పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య సమరం అంటే భావోద్వేగాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి.అది ఆట మాత్రమే కాదు .
అంతకుమించి.దేశ ప్రధానుల నుంచి మామూలు కూలి పని చేసుకోని బ్రతికేవారి దాకా .అందరికి అదో సంగ్రామం.ఇక ప్రపంచకప్ లో ఇండియా పాకిస్తాన్ ఆడితే ఆ పోరు మరో లెవెల్ కి వెళ్ళిపోతుంది
ఇప్పుడు నడుస్తున్న టీ-20 ప్రపంచకప్ లో భారత్ పాకిస్తాన్ మరోసారి తలపడబోతున్నాయి.ఈ నెల 19న ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగబోతోంది.వన్డే,టీ-20 లు కలుపుకోని, ఇప్పటివరకూ 10 ప్రపంచకప్ మ్యాచుల్లో తలబడ్డాయ్ భారత్-పాకిస్తాన్.ప్రతీసారి భారత్ దే విజయం.ఒక్కసారి కూడా పాకిస్తాన్ గెలిచింది లేదు
ఇలాగైనా పాక్ కుర్రాళ్ళను ఎంకరేజ్ చేద్దామనుకుందో లేక ఎలాగో పాకిస్తాన్ గెలవదు అనుకోని ప్రకటించిందో తెలియదు కాని , ఖండీల్ బలోచ్ అనే పాకిస్తాన్ మోడల్ ఒకవేళ ఈ మ్యాచులో పాకిస్తాన్ గెలిస్తే బట్టలన్ని విప్పేసి నగ్నంగా కనిపిస్తానని ప్రకటించింది
2011 ప్రపంచకప్ సమయంలో ఇలానే ఇండియా ప్రపంచకప్ గెలిస్తే బట్టలన్ని విప్పేస్తా అని పూనమ్ పాండే ప్రకటించింది.
భారత్ గెలిచింది కాని మన క్రికేట్ బోర్డు అనుమతించకపోవడంతో ఆ పని చేయలేకపోయింది పూనమ్
మరి ఈసారి పాకిస్తాన్ భారత్ తో మ్యాచ్ గెలుస్తుందా .పొరపాటున గెలిచినా, ఖండీల్ ని నగ్నంగా షో చేసేందుకు పాకిస్తాన్ క్రికేట్ బోర్డు అనుమతిస్తుందా అనేది ఆసక్తికరం
.