పంజాబ్ అమృత్‎సర్ సెక్టార్‎లో పాక్ డ్రోన్ కలకలం

పంజాబ్ లోని పాక్ డ్రోన్లు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి.తాజాగా అమృత్‎సర్ సెక్టార్‎లో భారత సరిహద్దు కంచె వద్ద ప్రవేశించిన పాక్ డ్రోన్ ను బీఎస్ఎఫ్ గుర్తించింది.

 Pak Drone In Amritsar Sector Of Punjab-TeluguStop.com

ఈ క్రమంలో డ్రోనును స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ దళాలు నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.అయితే భారత్ – పాక్ సరిహద్దు ప్రాంతాలలో తరుచుగా డ్రోన్లు కనిపిస్తున్న విషయం తెలిసిందే.

డ్రోన్ల సాయంతో భారత్ లోకి అక్రమంగా ఆయుధాలు, నిషేధిత డ్రగ్స్ ను పాక్ మూకలు సరఫరా చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube