ప్రముఖ హిందీ సినీనటి పద్మిని కొల్హాపురి.నటిగా కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు అందుకుంది పద్మిని.చిన్న వయసులోనే నటన జీవితానికి పరిచయమయ్యింది.ఇక ఆ తర్వాత ఆమె వరుస సినిమాలలో బాలీవుడ్ లో దూసుకుపోయింది.
ఈమెకు ‘రామ్ తేరీ గంగా మైలీ‘ అనే సినిమాలో ప్రధానపాత్రలో అవకాశం రాగా వదులుకుంది.ఆ తర్వాత ఈ సినిమాలో మరో హీరోయిన్ మందాకిని నటించగా సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో పద్మినిని నటించడానికి.బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ రాజ్ కపూర్ మొదట ఈమెను ఎన్నుకున్నారు.
అప్పటికే ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ప్రత్యేక స్థానాన్ని అందుకుంది.ఇక ఆ సమయంలో ఈమెకి ఈ సినిమా అవకాశం రాగా ఈమెకు కథ కూడా వినిపించాడు డైరెక్టర్.
ఇక కథ నచ్చింది కానీ అందులో కొన్ని సన్నివేశాలు నగ్నంగా చేయవలసి ఉంటుందని చెప్పాగా ఆమెకు ఇష్టం లేక ఈ సినిమాను వదులుకుంది.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పద్మిని ఈ విషయాన్ని గురించి కొన్ని పంచుకుంది.ఆమెను దర్శకుడు రాజ్ కపూర్ ఆ సినిమాలో ఎలాగైనా నటింపచేయాలని చాలా ప్రయత్నం చేశాడని తెలిపింది.ఈ సినిమాను ఆమె ఒప్పుకోనందున.
ఇక ఆ సినిమాలో హీరోయిన్ మందాకిని నటించిందని తెలిపింది.ఇక మందాకినితో దాదాపు 45 రోజులు షూటింగ్ కూడా పూర్తి చేయగా.
ఇక ఆ సమయంలో డైరెక్టర్ రాజ్ కపూర్ మళ్లీ తన దగ్గరకు వచ్చి సినిమా సగం అయిన తర్వాత కూడా ఇప్పటికైనా మీరు ఓకే అంటే నిన్ను హీరోయిన్ గా పెట్టుకుంటానని అన్నారట.కానీ అప్పుడు కూడా పద్మిని నో చెప్పేసిందట.
ఇక ఆ పాత్ర చేయకపోవడం వల్ల తనకు బాధ కలుగలేదని తెలిపింది.ఆ పాత్రలో నటి మందాకిని బాగా నటించిందని చెప్పుకొచ్చింది.