కాలం ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచుతుందో ఎవరికీ అర్థం కాదనే చెప్పాలి.అప్పటి వరకు బాగానే ఉన్న జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి.
చాలా దారుణమైన కష్టాల్లో ఉన్న వారు కూడా సడెన్ గా కోటీశ్వరులు అవుతారు.అందుకే జీవితంలో ఎప్పుడు ఏదిజరుగుతుందో చెప్పడం ఎవరి తరం కాదు.
విధి ఎప్పుడు ఎలాగ ఎవరిని ఏ ఒడ్డున పడేస్తుందో చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి.ఎంత గొప్పగా బగతికినా కూడా ఒక్కోసారి అనుకోని పరిస్థితులు వల్ల ఉన్న పొజీషన్ నుంచి చాలా దారుణమైన స్థితికి వెళ్లాల్సి వస్తుంది.
ఇప్పుడు కూడా ఇలాంటి వ్యక్తి గురించే చెప్పుకుంటున్నాం మనం.అదేంటంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో చూస్తేనే ఉన్నాం.అయితే ఈ దేశఃలో ఆఫ్గనిస్తాన్ దేశంలో ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ శాఖా మంత్రిగా పదవిలో ఉన్న వ్యక్తి పరిస్థితి ఇప్పుడు చెప్పుకునేందుకు కూడా చాలా దారుణంగా తయారైంది.ఆయన ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్ జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే ఆయన ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆఫ్ఘాన్లో సెల్ ఫోన్ నెట్ వర్క్ ను ఎంతో బాగానే డెలవప్ చేశారు.
ఒక దేశాన్ని నడిపించే స్థాయిలో ఉన్నటు వంటి వ్యక్తి ఇప్పుడు జీవితంలో ఆర్ధిక సమస్యలతో చివరకు పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారు.ఆయన పేరు సయ్యద్ అహ్మద్ షా సాదత్.అయితే ఇప్పనుడు ఆయన ఆఫ్ఘనిస్తాన్ లో కాకుండా జర్మనీలో పిజ్జాను అమ్ముతున్నారు.
అయితే ఇప్పుడు ప్రభుత్వం కూలిపోవడంతో ఆయన ఏ దారి లేక చివరకు దేశం విడిచి జర్మనీకి పారిపోయారంట.ఆ తర్వాత జీవనాధారం కోసం ఇలా ఫిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు.
ఇప్పుడు ఆయన న్యూస్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.