న్యూజిలాండ్ కాల్పుల ఘనలో మూడుకి చేరిన హైదరాబాద్ మృతుల సంఖ్య

న్యూజిలాండ్ మసీదులోకి ప్రవేశించి ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకి పాల్పడి దానిని యుట్యూబ్, పేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చిన ఘటన అందరికి తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఇప్పటికే మృతులు 49కి చేరగా తాజాగా హైదరాబాద్ కి చెందిన మరో ముస్లిం వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు.

 On More Indian Died In New Zealand Shooting-TeluguStop.com

దీంతో మృతుల సంఖ్య 50కి చేరింది.

ఇప్పటికే ఈ ఘటనలో తెలంగాణకి చెందిన ఫర్హాజ్ హసన్, ఇమ్రాన్ ఖాన్ మరణించారు.

ఇక తాజాగా ఒజైర్ ఖదీర్ అనే వ్యక్తి చికిత్స పోదుతూ చనిపోయాడు.ఇదిలా ఉంటే ఈ మారంహోమానికి పాల్పడిన వ్యక్తి కేవలం ట్రెండ్ క్రియేట్ చేయడం కోసమే అలా కాల్పులకి పాల్పడినట్లు కోర్ట్ విచారణలో పేర్కొనడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

అలాగే నిందితుడు కాల్పులకి పాల్పడబోతున్నట్లు తమకి 9 నిమషాల ముందే సమాచారం అందిన ప్రజలని కాపాదలేకపోయాం అని న్యూజిలాండ్ ప్రధాని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube