టాప్ మోడల్ హంసా నందిని క్యాన్సర్ తో బాధ పడుతున్న విషయం తెలిసిందే.ఈ విషయాన్నీ స్వయంగా హంస నందిని వెల్లడించడంతో అభిమానులంతా షాక్ అయ్యారు.
ఈమె సోషల్ మీడియా వేదికగారొమ్ము క్యాన్సర్ గురించి ఎలా కనుగొంది.అందుకు ఎలా చికిత్స తీసుకుంది అనే విషయంపై నోట్ ద్వారా అభిమానులకు తెలిపింది.
అత్యంత కారణమైన కీమోథెరపీ సెషన్ లకు వెళ్లాల్సి వచ్చింది అని అయితే ఆమె మాత్రం దైర్యంగా, బలంగా ఎదుర్కొంటుంది అని తెలిపింది.కీమో కారణంగా ఈమె లుక్ మొత్తం మారిపోయి కొత్త రూపంతో కనిపిస్తుంది.
ఇటీవల ఆమె ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కోసం మ్యూజ్ గా మారింది.ఈ క్రమంలో ఈమె పాస్టెల్ సూట్ ధరించి ఉన్న ఫోటో షేర్ అవ్వగా అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.మీరు పూర్తిగా ఉత్కంఠ భరితంగా ఉన్నారు..హంసానందిని.ఈ చిత్రం శక్తి.అందం దయ.గురించి మాట్లాడుతుంది క్యాన్సర్ తో మీ పోరాటం ప్రయాణంలో ఒక భాగం మాత్రమే.చివరికి మీరు విజేతగా.
మరింత అందంగా ఉంటారని నాకు తెలుసు.మేమంతా మీ వెంటే ఉన్నాం”అన్నారు.
ఈ ఫోటో చాలా అందంగా ఉంది.మనీష్ మల్హోత్రా కూడా ఈ పోస్ట్ పై హార్ట్ ఎమోజీని షేర్ చేసారు.
ఇక ఈ విషయంపై తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు.తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.నేను మీరు క్యాన్సర్ తో పోరాడుతున్నానని ఇప్పుడే విన్నాను.నిజంగా చాలా క్షమించండి.దేవుడు మీకు అన్నిరకాలుగా శాక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ లవకుశ సినిమాలో హంసా నందిని అతిధి పాత్రలో నటించింది.
అలాగే హంసానందిని కూడా తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.జీవితంలో నాకు ఎలాంటి అన్యాయం జరిగిన అది ఎంత అన్యాయంగా అనిపించినా నేను భయం, నిరాశావాదం, ప్రతికూలతతో బతకడానికి నిరాకరిస్తాను నేను దైర్యంగా ముందుకు సాగుతాను కానీ నిష్క్రమించడానికి అంగీకరించను అంటూ ఎమోషనల్ అయ్యింది.