పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయిందనే చెప్పాలి.సినిమా చూస్తున్నంత సేపు బోర్ లేకుండా ఉన్న కూడా ఫైనల్ గా ఈ సినిమా ప్లాప్ అయింది అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ కంటే ముందే ఈ సినిమాని పూరి జగన్నాథ్ నితిన్ తో చేయాలి అనుకున్నాడు.
అప్పటికే నితిన్ తో హార్ట్ ఎటాక్ సినిమా చేసాడు ఆ సినిమా మంచి విజయం సాధించడం తో వీళ్లిద్దరు కలిసి ఈ సినిమా చేయాలి అనుకున్నారు కానీ ఈ లోఫర్ సినిమా విషయంలో కో ప్రొడ్యూసర్ అయినా ఛార్మి కౌర్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం కథ లో ఆమె కూడా అనవసరమైన మార్పులు చెప్పడం లాంటివి చేయడం తో నితిన్ కి నచ్చక ఈ సినిమాని వదిలేసాడు దింతో పూరి వరుణ్ తేజ్ ని పెట్టి ఈ సినిమా తీసి ప్లాప్ అందుకున్నాడు.
అలా నితిన్ ఖాతా లో నుంచి ప్లాప్ సినిమా మిస్ అయిందనే చెప్పాలి వరుణ్ తేజ్ ఈ సినిమాతో ప్లాప్ అందుకున్నప్పటికీ ఈ సినిమాలో తన నటనకి మంచి పేరు వచ్చింది అలాగే తన డైలాగ్ డెలివరీ కూడా మార్చేశాడు పూరి అలా ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ వరుణ్ తేజ్ కెరియర్ కి చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటె వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇక నితిన్ విషయానికి వస్తే రీసెంట్ గా మాచర్ల నియోజక వర్గం సినిమాతో వచ్చినప్పటికీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.దింతో నితిన్ వక్కంతం వంశీ తో చేసే సినిమా మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది…ఈ సినిమాలో నితిన్ మంచి పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది…
.