న్యూజిలాండ్ లో జరిగిన నరమేధం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మందిని కన్నీరు పెట్టించింది.ప్రపంచం మొత్తం ఈ ఘటనపై తీవ్ర ఆందోళన చెందింది.
ఈ నరమేధం పై అందరూ సానుభూతి తెలిపుతూ ఉంటే న్యూజిలాండ్ కి సంభందించిన ఓ సెనేటర్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అసలు ఈ దాడులు జరగడానికి ప్రాధాన కారణం ముస్లింలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.దీంతో ఆగ్రహం చెందిన ఓ మైనర్ బాలుడు సెనేటర్ అన్నింగ్ పై కోడి గుడ్లతో దాడులు చేశాడు.న్యూజిలాండ్ లో ఉన్న ముస్లిమ్స్ వలసదారులకి స్వర్గ ధామంగా ఉందని వారి జనాభా పెరిగిపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
17 ఏళ్ల మైనర్ బాలుడు వెనక నుంచి వచ్చి సెనేటర్ తలపై గుడ్డు పగల గొట్టాడు.అంతేకాదు ఆ తతంగం మొత్తం వీడియో కూడా తీశాడు.ఆ బాలుడిని పట్టుకుని పోలీసులకి అప్పగించారు.అయితే ఆ సెనేటర్ ని తీసేయమని ఇప్పటికే .2,25,000 మంది ఆన్లైన్ పిటిషన్పై సంతకాలు కూడా చేశారు.
తాజా వార్తలు