శోభనం రోజున సరిగ్గా తృప్తి పరచలేదని భర్తపై కేసు పెట్టిన భార్య

ఎంతో సంతోషంగా తమ దాంపత్య జీవితం గడపాలని ఎన్నోకలలు, ఆశలతో శోభనం గదిలో అడుగు పెట్టిన భార్యకు తన భర్త చేసిన పనికి  తీవ్రంగా నిరాశ చెందింది.అంతేకాక శోభనం రోజున తనను తన భర్త సరిగా సంతృప్తి పరచలేదంటూ ఏకంగా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది నవతరం ఇల్లాలు.

 Newly Married Couple West Bengal-TeluguStop.com

వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్ కు చెందిన ముర్షీదాబాద్ ప్రాంతంలోని ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో గత వారం వివాహం అయ్యింది.అయితే వివాహం అయిన మరుసటి రోజు ఆ యువతి ఎన్నో కోరికలతో పాల గ్లాసు తీసుకుని శోభనం గదిలోకి అడుగు పెట్టింది.

అయితే ఆమె భర్త మాత్రం ఆమె తెచ్చిన పాలు తాగి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు.దీంతో ఆమె తీవ్ర నిరాశకి గురైన ఆమె నిద్రపోయిన అతడిని లేపి మరీ తన కోరిక తీర్చాలంటూ అడిగింది.

  దీంతో అతడు నీ పైన నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవని ఖరాఖండిగా చెప్పేసాడు.దీంతో ఆమె ఒక్కసారిగా  ఖంగు తింది.

Telugu Groom, Newly Married, Newlymarried, Bengal, Bengal Latest, Filed-

అయితే మరి ఇష్టంలేని పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ అంటూ పలుమార్లు తన భర్త అని ప్రశ్నించగా మౌనంగా సమాధానమిచ్చాడు.దీంతో ఆమె తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పగా వారు వరుడి తల్లిదండ్రులను ఈ విషయంపై నిలదీశారు.దీంతో అతడి తల్లిదండ్రులు తన కొడుకు తప్పేమీ లేదని కోడలు కావాలనే ఇలాంటి రచ్చ చేస్తుందని వివరించారు.ఇక చేసేదేమి లేక ఆ ఇల్లాలు ఈ విషయంపై పోలీసులు సంప్రదించింది.

 ఆమె తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube