ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కరోనా రూల్స్..!!

దేశవ్యాప్తంగా మళ్ళీ కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి.కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విధ్వంసం కి.

 New Corona Rules In The State Of Andhra Pradesh , Corona Rules, Andhra Pradesh-TeluguStop.com

దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీగానే వైరస్ తీవ్రత అప్పట్లో నెలకొంది.

దీంతో తర్వాత వైరస్ తీవ్రత తగ్గటంతో తాజాగా మళ్లీ కేసులు కొన్ని రాష్ట్రాలలో పెరుగుతుండటంతో ఏపీలో కరోనా కొత్త రూల్స్ ప్రభుత్వం తీసుకు రావటం జరిగింది.

మేటర్ లోకి వెళ్తే శుభకార్యాల తో పాటు.

మతపరమైన సమావేశాలకు సంబంధించి పాల్గొనే వారి సంఖ్య 150 కి మించకూడదని తెలిపింది.కచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని వేదికపై ఒకేచోట.సీట్లు ఉంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి కూర్చోవాలని.ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.కనీసం కుర్చీ కి మరో కుర్చీకి మధ్య ఐదు అడుగుల దూరం ఉండాలని.తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

తాజాగా ఈ కొత్త మార్గదర్శకాలను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ జారీ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube