కరోనా వైరస్.ఇప్పుడు ఎవరు మాట్లాడిన కరోనా వైరస్ గురించే.
ఏం మాట్లాడిన కరోనా వైరస్ గురించే.కరోనా లేనిదే మాట రాదు.
అలా నాశనం చేసింది ఈ కరోనా వైరస్.ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ప్రభావం ఒకరిపై కాదు ప్రపంచంపైనే పడింది.
ప్రపంచాన్ని అతలాకుతలం చేసి పడేసింది.కరోనా వైరస్ ఏ దారుణంగా ఉంటే లాక్ డౌన్ ప్రభావం మరి ఘోరంగా ఉంది.
ప్రపంచ దేశాలలో గత రెండు నెలలుగా లాక్ డౌన్ కొనసాగుతుంది.ఇంకా మన దేశంలోను గత 40 రోజులుగా లాక్ డౌన్ అమలవుతుంది.దీంతో దేశీయ విమాన రంగం తీవ్రంగా నష్టపోయింది.లాక్ డౌన్ ఎత్తివేసిన సరే చాలా సంస్దలు ఇప్పుడప్పుడే విమానాల్ని నడిపే పరిస్థితుల్లో లేవు.విమానాలన్నీ ఎప్పట్లాగే మళ్లీ గాల్లో ఎగరాలంటే దాదాపు రూ.19 వేల కోట్ల నిధులు అవసరమని కాపా ఇండియా అనే సంస్ద తన నివేదికలో పేర్కొంది.
ఒకవేళ విమానాలు ఎగిరినా.సామజిక దూరం నేపథ్యంలో సీట్లన్నీ నింపే అవకాశం లేదు.కాబట్టి రికావారిపైనా పలు అనుమానాలు నెలకొన్నాయి అని సమాచారం.