మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ పై నుండి నిన్న కేబుల్ బ్రిడ్జి వద్ద పడిపోవటం కుడికన్ను పై ఛాతి భాగంలో.బలమైన దెబ్బలు తగలడంతో వెంటనే మేకోవర్ ఆసుపత్రిలో.
ఐసీయూలో చికిత్స అందించడంతో సకాలంలో ఆయన ప్రాణాలు దక్కాయి.ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్.
స్పృహలోకి రావడంతో అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉండటంతో.అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
నిన్న రాత్రి నుండి సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ఆశిస్తూ పొలిటికల్ అదేరీతిలో ఇండస్ట్రీలో చాలామంది సోషల్ మీడియాలో రియాక్టివ్ మరికొంతమంది హాస్పిటల్ కి వెళ్లి పరామర్శిస్తున్నారు.ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ కీలక నేత నారా లోకేష్ సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ ఘటన పై సోషల్ మీడియాలో స్పందించారు.లోకేష్ ఏమన్నారంటే…సాయితేజ్… నువ్వు మునుపటి ఉత్సాహం, తరగని శక్తితో తిరిగి రావాలని మేమందరం ప్రార్థిస్తున్నాం” అని కామెంట్ పెట్టారు.