రేపటి నుంచి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చేరుకున్న ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

 Nara Lokesh 'yuvagalam' Padayatra From Tomorrow-TeluguStop.com

అనంతరం కుప్పం చేరుకుని ఆర్ అండ్ బీ అతిథి గృహాంలో లోకేశ్ బస చేయనున్నారు.రేపు మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురంలోని వరదరాజులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభిస్తారు.

అనంతరం కమతమూరు రోడ్డులో ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరవుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube