ఏలూరు ఘటనపై లోకేశ్ స్పందన.. ఎమర్జెన్సీ పెట్టాలని డిమాండ్

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై మరోసారి ఆరోపణలు చేశాడు.గత కొన్ని రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ని ప్రజలు ఓ వింతైన వ్యాది తో బాధ పడుతున్నారు.

 Nara Lokesh Write A Letter To Mp Harshavardhan, Nara Lokesh , Mp Harshavardhan,-TeluguStop.com

ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఆరోగ్యం సేవలు సరిగ్గా అందడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వారికి వైధ్యసేవలు అందించే విషయంలో విఫలం అయిందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విషయంపై కేంద్ర వైధ్య శాఖ మంత్రి హర్షవర్థన్ కు ఓ లేఖను రాశాడు.

ఏలూరు లోని పట్టణంలో వింతైన వ్యాధితో ప్రజలు భయాందోళనకు గురి అవ్వుతున్నారు.వైధ్యులు సైతం ఆ జబ్బు ఏమిటి అనే విషయంపై వివరణ ఇవ్వలేకపోతున్నారు.

ఎమర్జెన్సీ ఆరోగ్య పరిస్థితి అక్కడ విదించాలని ఆ లేఖలో నారా లోకేశ్ పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube