వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏపీ ఐటీ మంత్రి లోకేష్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.కర్ణాటక ఎన్నికల్లో మోదీకి ప్రజలు ట్రైలర్ మాత్రమే చూపించారని.
ఏపీలో సినిమా చూపించబోతున్నారంటు … ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.ఏపీలో వైసీపీతో కలిసి కుట్రలు చేస్తూ.
ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని… మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీలు గెలిపిస్తే ప్రధానిని నిర్ణయించే శక్తి చంద్రబాబుకు ఉంటుందన్నారు.
హోదాతో పాటూ విభజన హామీలు కూడా నెరవేరుతాయన్నారు.ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన జయహో బీసీ సదస్సులో పాల్గొన్న మంత్రి.బీజేపీ, వైసీపీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు.వైఎస్ జగన్ మొత్తం నాలుగు డ్రామాలాడారు.కొందరు వైసీపీతో కలిసి కుట్రలు చేస్తూ.ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారంటూ.మండిపడ్డారు.