జనసేన పార్టీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి

టీడీపీ పార్టీ నంద్యాల పార్లమెంట్ సభ్యులు ఎస్పీవై రెడ్డి చంద్రబాబుకి ఊహించని విధంగా జలక్ ఇచ్చారు.నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలబడాలని భావించిన అతనికి చంద్రబాబు సీటు ఇవ్వలేదు.

 Nandyal Mp Spy Reddy Join Janasena-TeluguStop.com

దీంతో కొంత అసంతృప్తిగా ఉన్న ఎస్వీవై రెడ్డి టీడీపీ రెబల్ గా బరిలో దిగాలని ప్లాన్ చేసారు.అయితే ఊహించని విధంగా జనసేన పార్టీ అధిష్టానం అతనితో సంప్రదింపులు జరిపారు.

ఈ నేపధ్యంలో తాజాగా జనసేన పార్టీలో ఎస్పీవై రెడ్డి చేరారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతను తాను ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఎన్నికలలో పోటీ చేయడం లేదని, జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు.అయితే జనసేన పార్టీ నుంచి ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల కి నంద్యాల టికెట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube