MLA Vasantha Krishnaprasad : వైసీపీని వీడనున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..!

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్( MLA Vasantha Krishnaprasad ) వైసీపీని వీడనున్నారని తెలుస్తోంది.నిన్న తన ముఖ్య అనుచరులతో ఆయన సమావేశం అయిన సంగతి తెలిసిందే.

 Mylavaram Mla Vasantha Krishnaprasad To Leave Ycp-TeluguStop.com

ఇవాళ కూడా అనుచరులతో సమావేశం కానున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.స్థానికంగా పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యల కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల దెందులూరులో జరిగిన సిద్ధం సభకు కూడా హాజరుకాలేదు.అక్కడే ఇంఛార్జ్ గా ఉన్న తిరుమల యాదవ్( Tirumala Yadav ) ను పార్టీ అధిష్టానం నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు.దీంతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఆయన అధికారిక ప్రకటన చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube