ప్రజల దృష్టి మరల్చేందుకే ఏపీ ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు.ఎన్టీఆర్ పేరును వివాదంలోకి లాగడం కేవలం వైసీపీ దుర్మార్గమేనన్నారు.
అనంతరం టీడీపీపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమయ్యారని ఆరోపించారు.
ఇప్పుడు ఎన్టీఆర్ పై అతి ప్రేమను వలకబోస్తున్నారని ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు.