ప్రజల దృష్టి మరల్చేందుకే..! : ఎంపీ జీవీఎల్ విమర్శనాస్త్రాలు

ప్రజల దృష్టి మరల్చేందుకే ఏపీ ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు.ఎన్టీఆర్ పేరును వివాదంలోకి లాగడం కేవలం వైసీపీ దుర్మార్గమేనన్నారు.

 Mp Gvl Comments To Divert Peoples Focus On Health University Issue-TeluguStop.com

అనంతరం టీడీపీపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమయ్యారని ఆరోపించారు.

ఇప్పుడు ఎన్టీఆర్ పై అతి ప్రేమను వలకబోస్తున్నారని ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube