సీబీఐ విచారణకు ఎంపీ అవినాశ్ రెడ్డి గైర్హాజరు..!

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు గైర్హాజరు అయ్యారు.ఆయన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు.

 Mp Avinash Reddy Absent For Cbi Investigation..!-TeluguStop.com

తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడ్మిట్ చేశారని ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ వచ్చిందని తెలుస్తోంది.ఈ క్రమంలో విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐ అధికారులకు మెసేజ్ చేశారు.

అయితే అవినాశ్ రెడ్డి సమాచారంపై ఇంతవరకు సీబీఐ అధికారులు స్పందించలేదని సమాచారం.అయితే ఇవాళ సీబీఐ విచారణకు హాజరు అవుతానంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరవుతానని చెప్పిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube