దారుణం: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకునే చంపించిన తల్లి....

వివాహేతర సంబంధాల మోజులో పడి వారికి అడ్డుగా ఉన్నాడని  తన సొంత కొడుకునే చంపుకుంది ఓ కసాయి తల్లి.ఈ ఘటన గుంటూరు జిల్లాలోని తెనాలిలో జరిగింది.

 Mother Killed Her Son Guntur-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందిన తెనాలిలోదంపతుల వారి కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నారు.వారి కొడుకు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

 అయితే ఇది ఇలా ఉండగా ఇందులో యువకుడు తల్లికి తన పెళ్ళికి ముందు నుంచి బాలస్వామి అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది.

దీంతో ఆమె తరచూ బాలస్వామిని కలుస్తూ ఉండేవాడు.

తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆ యువకుడు ఆమెను అక్రమ సంబంధంపై నిలదీశాడు. దీంతో  ఆ కసాయి తల్లి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నట్లు భావించి అతడిని చంపాలని తన ప్రియుడైన బాలస్వామితో కలిసి పన్నాగం పన్నింది.

ఇదులో భాగంగా కాలేజీ కి వెళ్లిన తన కొడుకుని నందివెలుగు హైవే రోడ్డుపైకి రమ్మని ఫోన్ చేసి పిలిపించారు.తర్వాత ఆమె మరియు తన కొడుకు, ఆమె ప్రియుడు బాలస్వామి ముగ్గురూ కలిసి దగ్గరలో ఉన్నటువంటి ఓ షాప్ కి వెళ్లి అల్పాహారం చేశారు.

Telugu Andhra Pradesh, Guntur, Guntur Latest, Affairs-Telugu Crime News(క్

అనంతరం ఆమె తన కొడుకుని బాలస్వామి దగ్గర విడిచి పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది.దీంతో బాలస్వామి ఆ యువకుడిని తన వెంట తీసుకెళ్లి తాడుతో గొంతుకి బిగించి హత్య చేసి కాళ్ళు, చేతులు కట్టి పడేసి దగ్గర్లో ఉన్నటువంటి కాలువలో పడేశాడు.ఆ తర్వాత ఆమె ఏమీ ఎరగనట్లు దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కొడుకు కనిపించట్లేదని ఫిర్యాదు చేసింది.అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో మరియు ఆమెను ఆమె ప్రియుడు బాలస్వామిని అరెస్టు చేసి రిమాండుకి తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube