నేను మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడాలని మోహన్ బాబు సంచలన కామెంట్స్..!!

“మా” అధ్యక్ష పీఠం గెలిచిన తర్వాత తాజాగా మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు.ఎన్నికల అయిపోయిన తర్వాత అంతా ఒకే కుటుంబం అని పేర్కొన్నారు.

 Mohanbabu Viral Comments After Maa Elections Win, Mohanbabu, Maa Elections,manch-TeluguStop.com

ఇదే రీతిలో నాగబాబు రాజీనామా ఇంకా పలు విషయాలు గురించి విష్ణు తనదైన శైలిలో మాట్లాడారు.అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ సరిగ్గా 17 సంవత్సరాల క్రితం… మా ప్రెసిడెంట్ గా తాను ఎన్నిక కావడం జరిగిందని తరువాత ఇప్పుడు తన కొడుకు విష్ణు.

ఎన్నిక కావడం మొత్తం భగవంతుడి నిర్ణయం అన్న తరహాలో మోహన్ బాబు మాట్లాడారు.

ఇదే తరుణంలో నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడటానికి, మీకు తెలియని విషయాలు కాదు అంటూ విలేకరులను ఉద్దేశించి మాట్లాడుతూ సింహం నాలుగడుగులు వెనక్కి వేసింది అంటే, ఆలోచించి నాలుగడుగులు వెనక్కి వస్తుంది తర్వాత విజృంభిస్తోంది.

అదేరీతిలో సముద్రం పొట్టేలు గురించి కూడా ఉదాహరణలుగా.చెబుతూ నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు.

కానీ అసమర్థుడని కాదు.ఎక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి.

వేదిక దొరికింది కదా అని రాజకీయ విమర్శలు.చేయాలనుకోవడం.

దురదృష్టం అన్న తరహాలో మోహన్ బాబు తెలిపారు.వయసు పెరిగే కొద్దీ పరిణితి పెరగాలని సూచించారు.

ప్రస్తుతం ప్రజలంతా గమనిస్తున్నారని.ప్రతి ఒక్కరు గౌరవాన్ని కాపాడుకోవాలని.

మోహన్ బాబు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube