ఇటీవల నటుడు మోహన్ బాబు ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా గా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరూ కూడా తమ బంధువు లేనని వెల్లడించారు.అప్పట్లో చంద్రబాబు కి ప్రచారం చేయడం జరిగిందని గత ఎన్నికలలో జగన్ కి మద్దతు తెలిపినట్లు స్పష్టం చేశారు.
కేవలం ప్రచారం మాత్రమే చేయడం జరిగిందని ఎటువంటి ప్రయోజనాలు ఆశించే లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే సీఎం జగన్ విద్యా వ్యవస్థలో తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కొంత మంది ఐఏఎస్ అధికారులు.
తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.ఐఏఎస్ అధికారుల్లో.
కొంతమంది చంద్రబాబు టైం నుండి పనిచేస్తున్న వారు ఉన్నారని పేర్కొన్నారు.చాలా తప్పుడు సలహాలు ఇస్తున్నారని.
అందువల్లే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విధానం విషయంలో.తప్పులు జరుగుతున్నాయని.
అన్నారు.విద్యా సంస్థలకు న్యాయంగా నిర్వహించాల్సిన ఫీజులు.
సరిగ్గా నిర్ణయించలేదని.ఈ విషయంలో తమకి కూడా అన్యాయం జరిగిందని భావిస్తునట్లు మోహన్ బాబు పేర్కొన్నారు.