ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 75 జిల్లా పంచాయతీ స్థానిక ఎన్నికలు జరగడం జరిగింది.యూపీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో బిజెపి పార్టీ మద్దతుదారులు దాదాపు 67 పంచాయతీ ప్రాణాలను కైవసం చేసుకోవటం జరిగింది.
దీంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది.ఈ విజయానికి గల కారణం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అదే రీతిలో బిజెపి పార్టీ కార్యకర్తలు సమిష్టి కృషి అంటూ .అందువల్లే ఇంతటి విజయం సాధించడం జరిగిందని.మోడీ.
యోగి ప్రభుత్వాన్ని ప్రశాంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అదే రీతిలో ఇంకా పలు సేవా కార్యక్రమాలు వలనే ఈ ఎన్నికలలో బీజేపీ అని యూపీ ప్రజలు ఆశీర్వదించడం జరిగింది అని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ తాజా విద్యా పై స్పందిస్తూ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి గెలుస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకొచ్చారు.ఈ రీతిలో యూపీలో బీజేపీకి ఆదరణ రావటానికి గల కారణం సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏ రీతిలో మోడీ ఆధ్వర్యంలో వచ్చిన సంక్షేమ విధానాలే అని స్పష్టం చేశారు.