ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే ప్రధాని నరేంద్ర మోడీ-సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం దిల్లీలో మధ్యాన్నం 12 జరగబోతున్నది.చంద్రబాబు తన అధికారుల బృందంతో ధిల్లీ చేరుకున్నారు.
ఈ భేటీకి బాబు పూర్తిగా సిద్ధమై వచ్చారు.ప్రత్యేక హోదా మీద పట్టుబట్టాలని నిర్ణయించుకున్న బాబు ప్రధానిని ఒప్పించగలరా? ఈ సమావేశం బాబుకే కాదు ఏపీ ప్రజలకు ఎంతో కీలకమైంది.