ఢిల్లీ ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడ్వొకేట్ సోమ భరత్ వెళ్లారని తెలుస్తోంది.కవిత తరపున విచారణకు భరత్ వెళ్లారని సమాచారం.
ఈ మేరకు కవిత ఈడీకి అందించిన ఫోన్ లలో ఉన్న డేటాను అధికారులు వెలికి తీస్తున్నారు.అందుకు సాక్షిగా ఆథరైజ్డ్ పర్సన్ ను పంపించమని ఈడీ తెలిపింది.
ఇందులో భాగంగా కవిత ఇచ్చిన ఆధరైజేషన్ ప్రక్రియకు భరత్ వెళ్లారని సమాచారం.