ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది అన్న తరహాలో వార్తలు వస్తున్నాయి.కారణం చూస్తే మున్సిపల్ అదే రీతిలో పరిషత్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి పాలు కావడంతో.
చంద్రబాబు సీన్ అయిపోయింది అన్న తరహాలో ప్రత్యర్థులు కామెంట్లు చేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కి.ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఛాలెంజ్ విసిరారు.బాలకృష్ణకి నిజంగా దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.
ఈ క్రమంలో తాను కనుక ఓడిపోతే ఇక రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవటం మాత్రమేకాక హిందూపురానికి కూడా వదిలేసి వెళ్ళిపోతాను అంటూ ఇక్బాల్ తెలియజేశారు.ఇదే తరుణంలో చంద్రబాబు పై కూడా ఇక్బాల్ సీరియస్ కామెంట్లు చేశారు.
ఏపీలో టీడీపీ ఒరిస్సా ఓటములతో ప్రజలలో అభాసుపాలవుతోంది అన్న భావనతో చంద్రబాబు పరిశుద్ధ ఎన్నికలను బహిష్కరించినట్లు కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీకి కీలకంగా ఉండే నియోజకవర్గాల కోపం అదే రైతు హిందూపురం ఇంకా చాలాచోట్ల ఓడిపోవడం బట్టి టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.