ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి ఖరారు

MLC Candidate Of Uttarandhra Pattabhadrula TDP Has Been Decided

ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వాటికి ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

 Mlc Candidate Of Uttarandhra Pattabhadrula Tdp Has Been Decided-TeluguStop.com

ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిని ఖరారు చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.చోడవరం నియోజకవర్గానికి చెందిన వేపాడ చిరంజీవరావును అధిష్టానం ప్రకటించింది.

ఏపీలో మార్చి 29న ముగ్గురు పట్టభద్రుల కాలం ముగియనున్న సంగతి తెలిసిందే.అటు వైసీపీ, పీడీఎణ్ తో పాటు బీజేపీ ఎమ్మెల్సీల పదవీకాలం సైతం ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహించనున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube