MLA Vallabhaneni Vamsi: నాడు-నేడు ద్వారా నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: ఉంగుటూరు మండలం ఉంగుటూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు ద్వారా నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారుడు అజయ్ కల్లం, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు.

 Mla Vallabhaneni Vamshi Inaugurated Nadu Nedu Building In Ungaturu Zilla Parisha-TeluguStop.com


ఎమ్మెల్యే వంశీ, అజయ్ కల్లం కామెంట్స్.సీఎం జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు.

ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి నాడు-నేడులో 2 కోట్లతో పాటు దాతలు ముందుకు రావడం అభినందనీయం.

కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి.

సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న మౌలిక సదుపాయాలతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకి చేరాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube