అన్ని వైద్య సేవలు ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరెం గ్రామంలో రూ.20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేసారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని,అదే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

Latest Rajanna Sircilla News