గంగమ్మ తల్లికి సారె సమర్పించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి..

తిరుపతి: తిరుపతి గంగ జాతర సందర్బంగా గంగమ్మ తల్లికి సారె సమర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలసి ఊరేగింపు గా బయలు దేరిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి… శోభాయ మానంగా మారిన ఊరేగింపు మార్గాలు…అమ్మవారికి ప్రీతి పాత్రమైన వేపాకు తోరణాలుతో పాటు మామిడి అకులు, అరటి తోరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న అన్ని వీధులు…తిరుపతిలో ఎటు చూసినా జన సందోహమే….

 Mla Bhumana Karunakara Reddy Offers Saare To Tirupati Gangamma Thalli Jathara,ml-TeluguStop.com

ఆచారం ప్రకారం మంగళవారం రాత్రి నిర్వహించిన చాటింపు కార్యక్రమం తో అధికారికంగా ప్రారంభమైన జాతర మహోత్సవం….

వారం రోజులపాటు కొనసాగనన్న జాతర….భూమన కరుణాకర రెడ్డి చొరవతో గంగ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం….

నూతనంగా నిర్మించిన మహాలయంలో జరగనున్న జాతర వేడుకలు….వారం రోజుల పాటు వివిధ వేషధారణలతో దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్న భక్తులు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube