నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అదృశ్యం..!

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.ట్రిపుల్ ఐటీలో ఈ-2 విద్యార్థిని భవాని కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.

 Missing Student In Nujiveedu Triple It..!-TeluguStop.com

ఈనెల 4వ తేదీన ట్రిపుల్ ఐటీ నుంచి ఔటింగ్ ద్వారా భవాని బయటకు వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలో నూజివీడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విద్యార్థిని అదృశ్యం కావడం పై దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube