ఇరాక్లో క్షిపణులు, డ్రోన్లతో దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.కుర్దిస్థాన్లో జరిగిన దాడుల్లో 13 మంది మృత్యువాత పడ్డారు.
మరో 58 మందికి గాయాలయ్యాయి.దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.
అయితే.ఈ దాడులను ఇరాన్ లోని ఇస్లామిక్ తిరుగుబాటు దారులు చేస్తున్నట్లు తెలుస్తోంది.