టిడిపి వర్సెస్ వైసీపీఉద్యమం పక్కన పెట్టి గుద్దులాడుకున్న రాజకీయ నాయకులు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరం వద్ద గందరగోళం పరిస్థితి.
టీడీపీ, వైసిపి నేతలు విమర్శలు, ఆరోపణల పై కార్మికులు ఆగ్రహం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం పై ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే లు బండారు, పల్లా శ్రీనివాసరావు ఆరోపణ చేసారు టీడీపీ ఆరోపణలు పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసిన గాజువాక ఎమ్మెల్యే, వైసిపి మహిళా నాయకురాలుసభలో అరుపులు, కేకలతో గందరగోళం
.