హన్మకొండ జిల్లా కమలాపూర్ లో దుండగుల దుశ్చర్య

హన్మకొండ జిల్లా కమలాపూర్ లో కొందరు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు.

 Mischief By Thugs In Kamalapur, Hanmakonda District-TeluguStop.com

కాగా ఈనెల 31న మంత్రి కేటీఆర్ ఈ హాల్ ను ప్రారంభించాల్సి ఉంది.శిలాఫలకం గద్దెను కూల్చివేయడంతో గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఘటనా స్థలంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube