ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న టువంటి అత్యాచార ఆగడాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి.తాజాగా తన పుట్టిన రోజు వేడుకలకని ఓ మైనర్ బాలికను పిలిచి ఆమెపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ పట్టణంలోని నారాయణగూడలో ఓ మైనర్ బాలిక తన తల్లిదండ్రులతో నివాసం ఉంటోంది.ఈమె స్థానికంగా ఉన్నటువంటి ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
అయితే అయినటువంటి రోహన్ అనే యువకుడు కూడా హైదరాబాద్లోనే చదువుకుంటున్నాడు.రోహన్ ఎప్పటినుంచో ఆ బాలిక పై కన్నేశాడు దీంతో ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని పథకం పన్నాడు.
ఇందులో భాగంగా ఆ బాలికను తన పుట్టిన పుట్టినరోజు వేడుకలకి రావాలి అంటూ ఆమెను ఆహ్వానించి తీసుకెళ్లాడు.దీంతో రోహి న్ ని నమ్మి ఎక్కడికి వెళితే ఆ బాలికపై దారుణంగా అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
అయితే ఇది ఇలా ఉండగా పాఠశాలకు వెళ్లి న కూతురు ఎంతసేపటికీ ఇంటికి రాకపోయేసరికి హలో ఆ బాలిక తల్లిదండ్రులు దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు.ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఆరు గంటల సమయంలో ఆ బాలిక ఇంటికి చేరుకుంది ఆ తర్వాత ఏమైందని బాలిక ను తల్లిదండ్రులు ప్రశ్నించగా కిక్కురుమనకుండా ఉండి పోయింది.దీంతో అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు ఆమెను భరోసా కేంద్రానికి తీసుకెళ్లగా అధికారులు ఆమెను విచారించారు.
ఈ విచారణలో భాగంగా ఆమె అత్యాచారానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రోహన్ పై ఫిర్యాదు నమోదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు.