మంత్రి మల్లారెడ్డి పై బిజెపి, కాంగ్రెస్ పార్టీలో తన పైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు, ఆయన మంత్రి అయిన తర్వాత తన బంధువులను కలవడం కుదరలేదని, అందుకనే చాలా రోజుల తర్వాత నా బంధువులందరికీ వెళ్తే నాపై ఇటువంటి దుష్ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నించారు మంత్రి మల్లారెడ్డి.అయినా నేను వెళ్ళింది నా బావలతో నా బామ్మర్దులతో నా స్నేహితులతో… అలా వెళ్తే నా తప్పేంటి అని ప్రశ్నించారు.
చాలాకాలం తర్వాత నేను నా బంధువులను స్నేహితులను కలిసాను అయినప్పటికీ నేను అక్కడ ఏమి మద్యం సేవించలేదు అన్నారు.ఆ ఫోటోను ఎవరు తీశారో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ బిజెపి పార్టీలు తనపై బురద చల్లడం మానుకోవాలని మండిపడ్డారు.