గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయి - మాజీమంత్రి కొడాలి నాని

గుడివాడలో మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి కొడాలి నాని.

గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పురందేశ్వరి అడ్డుకుంటున్నారని మండిపడ్డ కొడాలి నాని.

అన్న ఎన్టీఆర్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దు.గుడివాడ రైల్వే గేట్లపై మంజూరైన ఫ్లైఓవర్లను నలుగురు వ్యాపారుల కోసం పురంధేశ్వరి అడ్డుకోవడం దారుణం.

వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసం ఫ్లైఓవర్ల నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్ మెంట్ ను పురందేశ్వరి అడిగారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరిల కృషితో మంజూరైన ఫ్లైఓవర్లను అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయి.

గుడివాడ మీదుగా వెళ్లే రైళ్ళను అడ్డుకుంటాం.పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని.

Advertisement

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదినమైన డిసెంబర్ 21న పూర్తిస్థాయి మౌలిక వసతులతో లబ్ధిదారులకు టిడ్కొ ఇల్లు పంపిణీ చేస్తాం.ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ఫ్లాట్ల పట్టాలను అందజేస్తాం.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు