నెల్లూరు : ఎంపీ, రూరల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డితో మంత్రి కాకాణి భేటీ పలువురు వైసీపీ కార్పొరేటర్లు, నేతలతో సమావేశం రూరల్ నియోజకవర్గంలో తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యాచరణ పై దృష్టి కోటంరెడ్డి కోటరీలోని నేతలని వైసీపీలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రభుత్వం పై అభాండాలు వేశారు .
ఫోన్ టాపింగ్ ఆరోపణ పెద్ద ట్రాష్ జరిగింది ఫోన్ ట్రాప్ కాదు,చంద్రబాబు మాన్ ట్రాప్ కోటంరెడ్డి ఫోన్ లో మాట్లాడిన వ్యక్తే మీడియాకు వాస్తవం వెల్లడించాడు శ్రీధర్ రెడ్డి అబద్ధాలకు పచ్చ మీడియా వత్తాసు పలుకుతుంది టాపింగ్ ఆరోపణ నిజమైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు పెంచిపోషించిన పార్టీకే కోటంరెడ్డి ద్రోహం చేసాడు కోటంరెడ్డికి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి రూరల్ నియోజక వర్గ ముఖ్యనేతలంతా పార్టీ లోనే కొనసాగుతున్నారు వాపును చూసి కోటంరెడ్డి బలమని భ్రమపడుతున్నాడు.ప్రజలంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు ఎంపీ, రూరల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి కామెంట్స్.
ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్దాలు మాట్లాడటం చాలా తప్పు మూడున్నరేళ్లుగా అరాచకం చేసావు….డబ్బు పిచ్చి ఎక్కువైంది నీ చరిత్ర త్వరలో ప్రజల దగ్గర గుట్టు విప్పుతాం ఎంతమందిని ఏ విధంగా వేధించావో ప్రజలకి తెలుసు నేనే రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను, ఎమ్మెల్యే కంటే 5వేల ఓట్లు రూరల్ లో ఎక్కువగా వచ్చాయి.
రియల్ ఎస్టేట్, హోటల్స్, వ్యాపారస్థులు నిన్నటి వరకు హడలిపోతున్నారు కాంట్రాక్టర్ గా వచ్చాను కాబట్టే ప్రజా సేవ చేస్తున్నా, పోరాటాల్లో నుంచి వచ్చానని శ్రీధర్ రెడ్డి ప్రజలను వేధిస్తున్నాడు
.