బీజేపీపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేంద్రమంత్రులు ఢిల్లీలో ప్రశంసలు కురిపిస్తూ.
గల్లీలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఓ వైపు అవార్డులు ఇస్తూనే అవినీతి జరిగిందంటున్నారని అన్నారు.
పార్లమెంట్ సాక్షిగా అవార్డులు ఇస్తూ.గల్లీలో రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం కేంద్రానికి దమ్ముంటే పథకాలకు నిధులు ఇవ్వాలన్నారు.రాజకీయం చేయాలనుకుంటే నిధులిచ్చి మాట్లాడాలని వ్యాఖ్యనించారు.