విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తామని అంటే కాదనేందుకు సిద్దపడుతున్నావ్. టిడిపి నేతలకు బుద్ది ఉందా.
ఈ ప్రజలపట్ల మీకు భాద్యత ఉందా? ప్రజల బీదరికంగా మీద స్టడీ చేసారా .విశాఖ క్యాపిటల్ కు వ్యతిరేకంగా ఎవరు మాటాడిని వారు జిల్లాకు శత్రువులు గానే బావించాలి.అచ్చెంనాయుడు మంత్రిగా ఉన్న సమయంలో ఒక్క కేంధ్ర ప్రభుత్వ సంస్ద శ్రీకాకుళం తీసుకురాలేదు.మాకు దద్దమ్మలారా అని అంటున్నాడు.ఏంటి ఉద్దేశం.ఉత్తరాంధ్రలో బ్రతుకుపొరాటం చేస్తుంటే , అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారాని జై కొట్టి మాకు దద్దమ్మ అంటావా.
శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎలా కనిపిస్తున్నారు.ఓటేసి , అందలం ఎక్కించి గౌరవం ఇచ్చిన ప్రజలు దద్దమ్మలా.?వెనుకుబాటుతనాన్ని ప్రశ్నించలేఖపోయావ్ .
తిరిగి చంద్రబాబు పంచనచేసి ప్రజల్ని జైకొట్టమని చెప్పడానికి శ్రీకాకుళం వస్తున్నావాచంద్రబాబు చెప్పినట్లు అమారావతిపై కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టాకా ఆ ప్రాంతం వారు పొమ్మంటే ఏం చేస్తాంజిల్లా లో ప్రతీ పౌరుడు విశాఖ రాజదాని అని గోంతెత్తాలి ఈ జిల్లాలోని ఆస్తులన్నీ పరుల పాలై పోతున్నాయి హైవే కనిపిస్తున్న పెద్ద పెద్ద బిల్డుంగులన్ని ఇక్కడివారివి కాదు మన ప్రాంతంలోని భూ యజమానుల ఇప్పుడు ఇక్కడే కూలీలుగా మారి పోతున్నారు మన ప్రాంతం అభివృద్ధి కోసంపదవి ఉన్నా లేకపోయినా ప్రతీ ఓక్కరు పోరాటానికి సిద్దమవ్వాలి
.