ఉద్యోగులు లేవనెత్తిన ప్రతి సమస్య పరిష్కరించేందుకు సానుకూలంగా ఉంది.. మంత్రి బుగ్గన

అమరావతి: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాం.చాలా కాలంగా పెండింగులో ఉన్న సమస్యలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించాం.

 Minister Buggana Rajendranath Reddy Comments On Ap Govt Employees Demands Detail-TeluguStop.com

కరోనా కారణంగా పరిపాలన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కర్నీ ఫ్యామ్లీ మెంబరుగా భావిస్తుంది.

త్వరలోనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం.

టైమ్ బౌండ్ పెట్టుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.

ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకుని పరిష్కరిస్తాం.ఉద్యోగులు లేవనెత్తిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు సానుకూలంగా ఉంది.

ఉద్యోగుల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ బుధవారం సమావేశం అవుతారు.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కంటిన్యూగా టచ్లో ఉంటాం.

ఉద్యమంలో ఉన్న తొమ్మిది సంఘాలను ఆందోళన విరమించాలని కోరాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube