418 కేజీల వెండి పట్టీలతో సిఎం జగన్ ప్రతిరూపాన్ని ఆవిష్కరించిన మంత్రి అనిల్ కుమార్

నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ నందు గల మంత్రి క్యాంపు కార్యాలయంలో నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించిన 418 కేజీల వెండి పట్టీలతో ముఖ్యమంత్రి వై.ఎస్.

 Minister Anil Kumar Unveiled A Replica Of Cm Jagan With 418 Kg Silver Straps, Mi-TeluguStop.com

జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిరూపాన్ని తయారు చేయించిన వీడియో, లోగోలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనీల్ కుమార్ గారు నుడా ఛైర్మన్ తో కలిసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ముక్కాల ప్రేమ్, శరణ్, బి.సత్యకృష్ణ, ఎం.శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube